Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

29న ఏఐబీపీ ప్రాజెక్టులపై ప్రధాని సమీక్ష

Ai generated article, credit to orginal website, October 16, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌15 (నమస్తే తెలంగాణ): సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 29న ప్రగతి సమావేశంలో ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ ఇప్పటికే రాష్ర్టాలకు సమాచారం అందించింది. ఏఐబీపీ కింద తెలంగాణలో దేవాదుల, వరద కాలువ పనులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్నది. 2027నాటికి ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 29న ప్రధాని మోదీ నేతృత్వంలో కొనసాగనున్న ప్రగతి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కూడా ప్రగతి మీటింగ్‌లో సమీక్షించనున్నారు. ఇదిలాఉంటే గతంలో ఇప్పటికే మూడుసార్లు ప్రగతి సమావేశం ఎజెండాలో పోలవరంపై చర్చ ఉంటుందని చెప్పినా చివరి నిమిషంలో ఎజెండా నుంచి తొలగించడం గమనార్హం.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
  • ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్
  • Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
  • CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి
  • KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes