మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి కేంద్రప్రభుత్వాన్ని కోరిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) :…
Category: Top Stories
ఎమ్మెల్యే తెల్లం అనుచరుడితో ప్రాణహాని
సొసైటీ ఇసుక ర్యాంపుల్లో వాటా అడుగుతున్న అనుచరులు ఒప్పుకోనందుకు దాడికి దిగారు బాధితుడు కాపుల నాగరాజు చర్ల, అక్టోబర్ 8:…
మరో రెండు దగ్గు సిరప్లపై నిషేధం
రీలైఫ్, రెస్పీఫ్రెష్- టీఆర్లను వాడొద్దు అడ్వైజరీ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) :…
దేశానికే ఆదర్శం టీ-ఫైబర్.. గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మాడల్
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కితాబు దేశంలోనే తొలిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు జాతీయ గుర్తింపు గ్రామాలను ఇంటర్నెట్తో…
పారాచూట్ నేతకే టికెట్
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ మరోమారు వలస…
అడ్లూరికి పొన్నం క్షమాపణ
రాజీ కుదిర్చిన టీపీసీసీ చీఫ్ తన వ్యాఖ్యలకు చింతించిన పొన్నం క్షమాపణ చెప్తూ ప్రకటన విడుదల హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే…
గుజరాత్కు ఇస్తరు.. కేరళకు ఇవ్వరా?
నిధుల మంజూరు విషయమై కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం తిరువనంతపురం, అక్టోబర్ 8: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత…
నిబంధనలు పాటించని డీసీలపై చర్యలు తీసుకోవాలి
ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖకు ఏఐవైఎఫ్ వినతి హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేట్ డయాగ్నోస్టిక్…
గ్రూప్-1 అధికారులకు దవాఖానలు అప్పగించొద్దు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీపీహెచ్డీఏ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 అధికారుల చేతికి ప్రభుత్వ దవాఖానాల…
ఫోన్ట్యాపింగ్ కేసు విచారణ 14కు వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ముందస్తు…
